హిందూపురం,అగస్టు16(ఆర్ఎన్ఎ): చెన్న కొత్తపల్లి మండలం బసంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో పీర్లపండుగ జరుపుకునే ప్రదేశానికి వచ్చాడు. అయితే మందులో మునిగిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. గ్రామంలో మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో కనుముక్కల గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి పడి మృతి చెందాడు. బసంపల్లిలో జరుగుతున్న పీర్ల పండుగకు వచ్చిన అతడు.. అగ్నిగుండం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న అతనిని స్థానికులు బయటకు లాగారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మద్యం మత్తులో అగ్నిగుండం దగ్గరకు వెళ్లి కాలుజారి గుండంలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!