తాజాగా కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 9,531 మందికి కొవిడ్ సోకినట్లు వైద్యశాఖ వెల్లడించింది.36 మంది కరోనాతో మరణించినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం ఉంది.భారత్లో మొత్తం కరోనా కేసులు-44,348,960, క్రియాశీల కేసులు- 97,648, మొత్తం మరణాలు – 5,27,368, కోలుకున్నవారు – 4,37,23,944.
భారత్లో ఆదివారం 35,33,466 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,02,40,361కు చేరింది. ఒక్కరోజే 2,29,546 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజే 5,51,288 కేసులు వెలుగుచూశాయి. దాదాపు 908 మంది చనిపోయారు. మొత్తం కేసులు 60,08,28,427కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్తో 64,71,809మంది మరణించారు. ఒక్కరోజే 703,657 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,50,66,049కు చేరింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!