కె.కోటపాడు,మార్చి29(ఆంధ్రపత్రిక):మండలంలోని యడ్లవానిపాలెం గ్రామంలో నూతనం గా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి కె.కోటపాడుకు చెందిన వేగి రామారావు రూ.10,000లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా కె.కోటపాడు శ్రీ షిరిడి సాయి ఆలయ కమిటీ తరఫున పదివేల రూపాయలు విరాళంగా అందజేయన్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వేగిరామారావు అన్నారు. యడ్లవానిపాలెం గ్రామంలో ఈ ఆలయ నిర్మాణం చేయడంప్రతి ఒక్కరు ఆదర్శంగాతీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యడ్ల రమణమ్మ, సి.సి.నాయుడు, మహిళలు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!