కె.కోటపాడు,మార్చి29(ఆంధ్రపత్రిక):టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కింతాడ పంచాయతీ శివారు కూండ్రపువానిపాలెం గ్రామంలో బుధవారం పార్టీజెండాను నాయకులు, కార్యకర్తలు ఎగురవేశారు. టిడిపి క్లస్టర్ ఇన్చార్జి కన్నూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, జడ్పీటీసీ మాజీ సభ్యులు కశిరెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.అలాగే మాజీ సర్పంచ్ బత్తి వెంకటరమణ, టిడిపి నాయకులు బండారు నరసింహనాయుడు, కన్నూరు అప్పలనాయుడు, జోగ దేముడు(కుల్లోడు),మాజీఉప సర్పంచ్ ఒమ్మి అప్పారావు, బూత్ ఇన్చార్జీలు కూండ్రపు సన్యాశినాయుడు, కుబిరెడ్డి సన్యాశినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బండారు రాము, కన్నూరు ముత్యాల నాయుడు, బొట్ట ముత్యాల నాయుడు, బండారు గంగునాయుడు, రావాడ వెంకటరమణ, కూండ్రపు పోలిబాబు, బండారు కన్నబాబు, కల్లెంపూడి చినబాబు, కశిరెడ్డి అప్పారావు, బండారు ఈశ్వరరావు, కశిరెడ్డి అప్పారావు, కళ్లెంపూడి దేముడుబాబు, బండారు రమణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!