కె.కోటపాడు,ఫిబ్రవరి18(ఆంధ్రపత్రిక): మండలం చౌడువాడ గ్రామంలో ధనిమిశెట్టి, సియాద్రి కుటుంబీకుల ఇలవేల్పయిన శ్రీ సింహాద్రి అప్పన్న పార్థనలో తెలుగుదేశం పార్టీ మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు పాల్గొన్నారు.శ్రీ సింహాద్రి అప్పన్నకు పూజలు చేశారు. ఈ సందర్భంగా 5,000 రూపాయలను ప్రసాదరావు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, ధనిమిశెట్టి పైడిబాబు, ధనిమిశెట్టి శివ,మొల్లి గోవింద, కింతాడ మాజీ సర్పంచ్ బండారు నరసింహనాయుడు తదితరులు ఉన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!