దేవరాపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రపత్రిక ) : మండలంలోని నాగయ్యపేట పంచాయతీ శివారు సీతమ్మపేట గ్రామంలో నూతనగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయానికి తెలుగుదేశంపార్టీ మాడుగుల నియోజకవర్గం సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు రూ. 25,000 రూపాయలను విరాళంగా బుధవారం అందచేశారు. త్వరలోనే ఈ ఆలయ ప్రతిష్టాపన జరగనున్న ఆలయానికి పైలా విరాళమివ్వడంపట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కాన సింహాచలమ్మ, తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు కర్రి నాయుడు, జంపాన సత్యం, సిరికి లక్ష్మి, పోతల దేముడమ్మ, కర్రి లక్ష్మి, జక్కాన సత్యనారాయణ తదితర్లు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!