విజయవాడ , అక్టోబరు 3, (ఆంధ్రపత్రిక): కాణిపాకం దేవస్థానం తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈఓ ఎం.వి సురేష్బాబు సోమవారం దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను దుర్గగుడి ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబకు అమ్మవారి పేరున అందజేశారు. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాంప్రదాయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయడం జరుగుతుందని ఈఓ తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!