మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన..
కోరుకొండ హైవే నందు జరిగిన బైక్ ప్రమాదంలో గాయాలు పాలై షోల్డర్ కు ఫ్రాక్చర్ అయ్యి రాజమహేంద్రవరం ప్రముఖ సాయి మల్టీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న కోరుకొండ మండల సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర పత్రిక రిపోర్టర్ కన్నారావు పరామర్శించి ప్రమాద సంఘటన వివరాలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అడిగి తెలుసుకున్నారు..కన్నారావు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకోగా చిన్నపాటి సర్జరీ చేయాలని,ఒకటి రెండు రోజుల్లోనే సర్జరీ చేస్తామని ఏటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి తెలియజేశారు.ధైర్యంగా ఉండాలని ఏ అవసరం ఉన్న నేరుగా సంప్రదించవలెనని రిపోర్టర్ కన్నారావుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు…