కె.కోటపాడు,ఏప్రిల్08(ఆంధ్రపత్రిక):భగవాన్ శ్రీసత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో మండలంలోని కె.సంతపాలెంలో శనివారం శ్రీ రామాలయంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. గ్రామంలో ఐదుగురు గర్భిణులకు శ్రీ సత్యసాయి భజన మండలికి చెందిన మహిళాభక్తులు సీమంతాలు చేశారు. ఈకార్యక్రమంలో శ్రీసత్యసాయి సంస్థల జిల్లా సేవాదళ్ సమన్వయకర్త కశిరెడ్డి అప్పలనాయుడు, భజన మండళ్ళ మండల ఇంచార్జి కన్నూరు అప్పలనాయుడు, కె.కోటపాడు సమితి కన్వీనరు బండారు నారాయణపాత్రుడు, బాలవికాస్ గురువు సర్వశుద్ధి మాధురి, సాయి భక్తులు కశిరెడ్డి సన్యాసినాయుడు, నాగమయ్య వెన్నల లక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్త పి.భవానీ గ్రామస్తులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!