మొగల్తూరు జూలై 13 (ఆంధ్రపత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు) మొగల్తూరు మండలం సేరేపాలెం గ్రామంలో ప్రత్యేక అధికారి ఎంపీడీవో బాబ్జి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొగల్తూరు జడ్పిటిసి తిరుమల బాబ్జి పాల్గొని ప్రజలకు జగనన్న చేయూత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మునీశ్వరావు, వైకాపా నాయకులు కర్రీ ఏసుబాబు తన్నీడి గిరి వేగి బాబి రేవు రాంబాబు కొత్తపల్లి బాబి రంగశెట్టి ఏసు,కొత్తపల్లి దొరబాబు, కొత్తపల్లి చిన్ని కొత్తపల్లి నాగేశ్వరరావు చుండూరు నాగరాజు కత్తుల రెడ్డి కార్యదర్శి జయరాజు, సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!