కె.కోటపాడు,మార్చి27(ఆంధ్రపత్రిక):ఈనెల 20 నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పోషన్ పక్వాడ”కార్యక్రమాలను సోమవారం కె.కోటపాడు, ఎ.కోడూరు జడ్పీ హైస్కూల్లో, చౌడువాడ అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించారు. సీడీపీఓ వి. మంగతాయారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పోషకాహారం తీసుకోవలసిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ రెడ్డి అరుణ, ఎ.కోడూరు సర్పంచ్ బొడ్డు అక్కు నాయుడు, ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్లుఎల్.బి.సుశీల, ఎం.రాములమ్మ, ఎన్.కళ్యాణి, జి.ఆదిలక్ష్మి, బీపీఏ వెంకటరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, బాలబాలికలు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!