దేవరాపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రపత్రిక) : మాడుగుల మండలంలోని యం.కోడూరు లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటి ఘనంగా నిర్వహించనున్న శివరాత్రి ఉత్సవాల పోస్టర్ ను మండలంలోని తారువ లోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చింతా వెంకటనారాయణమూర్తి, గొల్లవిల్లి రాజేష్, పడాల అప్పలనాయుడు, పడాల అప్పలరాజు, రాపర్తి సత్యనారాయణ, పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!