విజయవాడ,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సవిూర్ శర్మ అస్వస్థతకు గుర య్యారు. ఇటీవల కొద్దిపాటి అస్వస్థతకు గురైన సవిూర్ శర్మ విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స పొం దారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసు పత్రిలో చేరారు. ప్రస్తుతం సిఎస్ సవిూర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్లు సమా చారం. ప్రస్తుతం ఆయన కోలుకుంటు న్నారనీ, కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదుటపడిన తరువాత సిఎస్ సవిూర్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!