కడప {ఆంధ్ర పత్రిక} మార్చి 27: కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసులో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అదే శాఖలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ జీతాలను అచ్చన్న నిలిపివేశారు. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అచ్చన్నపై కక్ష పెట్టుకుని పథకం ప్రకారం హత్య చేశాడని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్పీ మీడియా సమావేశంలో ముగ్గురు నిందితులను హాజరు పరిచారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!