వేపాడ,ఏప్రిల్,3(ఆంధ్ర పత్రిక):- మండలంలోని జాకేరు గ్రామంలో సోమవారం రాత్రి భారీ గిరినాగు హతమైంది.గ్రామానికి చెందిన సుంకరి తాతారావు అనే రైతు సోమవారం రాత్రి సుమారు 8గంటల సమయంలో తన పశువులకు మేత వేయడానికి కల్లానికి వెళ్లగా అదే సమయంలో తన కళ్ళంలో సుమారు 15 అడుగుల గిరినాగు సంచరించడాన్ని గమనించిన రైతు ప్రాణాపాయ స్థితిలో చుట్టుపక్కల రైతులకు సమాచారం అందించి వారి సహాయంతో గిరినాగును హత మార్చాడు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు గిరినాగును చూసేందుకు గుంపులు గుంపులుగా ఎగబడ్డారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!