శ్రీకాళహస్తి,ఫిబ్రవరి 20 (ఆంధ్రపత్రిక): నందమూరి తారకరత్న మృతితో వాయిదా పడ్డ నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. శివరాత్రి రోజు విరామం అనంతరం 23వ రోజు యువగళం పాదయాత్ర ఆదివారం ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో తారక రత్న మరణించడంతో వాయిదా పడిరది. ఆదివారం తెల్లవారు జామున లోకేష్ తారకరత్నను కడసారి చూసేందుకు హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ మహా ప్రస్థా నంలో తారకరత్న అంత్యక్రియలు పూర్తయిన వెంటనే సోమవారం రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. మంగళవారం యధావిధిగా యాత్ర కొనసాగుతుంది. శ్రీకాళహస్తిలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమై మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు కోబాక విడిది కేంద్రంలో రాత్రి బస చేస్తారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!