తిరుపతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రపత్రిక) : శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతి సందర్బంగా మంగళవారం శ్వేత భవనం ఎదురుగా, టీటీడీ ప్రాచ్య కళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు టీటీడీ విద్యాశాఖాధికారి శ్రీ భాస్కర్ రెడ్డి, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. నారాయణస్వామి రెడ్డి, అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు. అనంతరం కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన సభ జరిగింది. వేటూరి వారు టీటీడీ అందించిన సేవలు, శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసిన పరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!