Andhrapatrika : శ్రీకాళహస్తి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ నల్ల గంగమ్మ జాతర సందర్భంగా ,ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరపున మొట్టమొదటిసారిగా శ్రీ నల్ల గంగమ్మ వారికి ఆడపడుచు సారె సమర్పించారు. ఇంకా ప్రతి సంవత్సరం శ్రీ నల్ల గంగమ్మ జాతర కు , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున సారే సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు మరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు మరియు ఆలయ ఏఈఓ సతీష్ మల్లి, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!